కాస్త పద్ధతి పాటించండి అనసూయ మేడం... నెటిజన్లు ట్రోలింగ్...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (21:33 IST)
అనసూయ అనగానే రంగస్థలం రంగమ్మత్తగానూ, జబర్దస్త్ షోలో హీటెక్కించే యాంగర్‌గానూ తెలుసు. అప్పుడప్పుడు హాటెస్ట్ ఫోటోలు షేర్ చేసే అనసూయ ఈసారి మరో పిక్ షేర్ చేసి చర్చకు దారి తీసింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఫోటో ఏంటయా అంటే తన భర్తకు వెనుక వైపు నుంచి మెడపై మసాజ్ చేస్తూ వున్న ఫోటో.
 
మసాజ్ చేస్తూ చేతుల వరకే వున్న ఫోటో అయితే ఫర్లేదు కానీ ఓ షర్ట్ ధరించి తన థైస్‌ కనబడేటట్లుగా వున్న ఫోజును షేర్ చేసింది. ఆ ఫోటోను తన కుమారుడు అయాన్స్ తీశాడనీ, ఇంత అందమైన ఫ్యామిలీ తన అదృష్టమనీ ఫోటో కింద కామెంట్ పెట్టింది. 
 
కానీ ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దయచేసి కాస్త పద్ధతి పాటించండి మేడం.. ఇలాంటి ప్రైవేట్ ఫోటోలను షేర్ చేయవద్దు ప్లీజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరొకరైతే... బయటే అనుకున్నాం మీ ఇంట్లో కూడా వేసుకోవడానికి బట్టలు లేవా అంటూ కామెంట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments