Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్నకు ఆ పిచ్చి వుండేది.. అనసూయ భరద్వాజ్

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (11:16 IST)
బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా అనసూయ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె జీవితంలో చోటుచేసుకున్న కొన్ని విషయాలను వెల్లడించింది. అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి ఇది వరకే ఎన్నో సార్లు స్ఫష్టంగా చెప్పారు. 
 
అమ్మానాన్నలు, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. అనసూయ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని, డబ్బులు సరిపోకపోతే బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని అనసూయ వివరించారు.
 
అంతేకాకుండా తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో కూడా చెప్పుకొచ్చారు. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని, ఆటో వాళ్లతో ఎలా మాట్లాడుతామో, ఎలా హ్యాండిల్ చేస్తామో అని దూరం నుంచి ఓ కంట కనిపెడుతుండే వారని ఆ మధ్య అనసూయ చెప్పుకొచ్చారు. 
 
"మేం రిచ్‌గానే పెరిగాం. ఈ విషయం ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. మాకు గుర్రాలు ఉండేవి.. మా నాన్నకు హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ పిచ్చి కూడా ఉండేది.. అలా మా ఆస్తిపోయింది" అంటూ అనసూయ చెప్పుకొచ్చారు.
 
అనసూయ ఇప్పుడు ఐదారు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అంటూ బిజిబిజీగా తిరుగుతున్నారు. రేపు థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాతో ఆహాలో అనసూయ సందడి చేయబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments