Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ సూపర్ సీన్ చిత్రీకరించిన తర్వాత చెర్రీతో తీసిన సెల్ఫీ ఇదే- జబర్దస్త్ అనసూయ

రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించ

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (12:59 IST)
రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 1985 నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేయనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతి పండుగ వాతావరణం ఉట్టిపడేలా టీజర్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్స్ నుంచి యాంకర్ అనసూయ తీసిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలో చెర్రీతో కలిసి అనసూయ, వాళ్లబ్బాయి సెల్ఫీ దిగారు. 

అద్భుతమైన వ్యక్తి చెర్రీతో దిగిన సెల్ఫీని మీతో షేర్ చేసుకుంటున్నానని కామెంట్స్ చేసింది. అంతేగాకుండా ఓ అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన అనంతరం, 'రంగస్థలం' సెట్స్‌లో దిగిన సెల్ఫీ ఇదని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ రంగస్థలంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెర కనిపిస్తూనే సినిమాల్లోకి వచ్చిన అనసూయ.. సచ్చింది గొర్రె అనే చిత్రంలో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments