Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో విబేధాలు.. అనసూయ ఏమందంటే?

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (09:55 IST)
ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య విబేధాలు వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై అనసూయను లక్ష్యంగా చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, కామెంట్లు, దూషణలతో విరుచుకుపడడం తెలిసిందే. వీటిపై ప్రస్తుతం అనసూయ స్పందించింది. 
 
విజయ్, తాను స్నేహితులమే. ఏ సమస్యా లేదు. కానీ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సీన్ మారింది. ఈ సినిమాలో పలికే బూతు పదాలను యువత ఎక్కువ వాడారు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఆ పదాలను పలకడం వింటుంటే బాధేసింది. అందుకే విజయ్‌తో మాట్లాడానని అనసూయ స్పష్టం చేసింది. అలాంటివి ప్రోత్సహించవద్దని విజయ్‌ని కోరానని అనసూయ వెల్లడించింది. ఆన్ లైన్ లో మహిళలను యువత దూషించడం పెరిగిపోయినట్టు అనసూయ పేర్కొంది. 
 
ప్రచారకర్త తనను దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్లు అతడి బృందానికి చెందిన ఒకరు తనకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను కచ్చితంగా చెప్పగలను అంటూ అనసూయ వెల్లడించింది. ఇందుకు విజయ్ బాధ్యత వహించాల్సి వుంటుందనే విధంగా అనసూయ కామెంట్స్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments