Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటపై ఆనంద్ మహీంద్ర కామెంట్..

Webdunia
సోమవారం, 30 మే 2022 (11:10 IST)
సర్కారు వారి పాట మూవీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అనుపమ్‌ తరేజా షేర్ చేసుకున్న వీడియోను రీట్వీట్ చేస్తూ.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, జావా మెరూన్‌ల కాంబినేషన్‌ అన్‌బీటబుల్ అని అన్నారు. 
 
ఈ కాంబినేషన్‌ను తాను ఎలా చూడకుండా ఉండగలనన్నారు. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో ఉన్నానని.. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడికి వెళ్లి చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.
 
'సర్కారు వారి పాట' మూవీ హిట్ తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. 'అతడు', 'ఖలేజా' మూవీల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ రానుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

Supreme Court: వీధుల్లో కుక్కలు తిరగడం ఎందుకు? సుప్రీం కోర్టు సీరియస్.. అలెర్ట్ అవసరం (వీడియో)

బంగ్లాదేశ్ బాలికపై 200మంది లైంగిక దాడి.. 3 నెలల పాటు నరకం చూపించారు..

12 యేళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మంది అఘాయిత్యం - 10 మంది అరెస్టు

కౌలాలంపూర్-చెన్నై కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. ఎవరికి ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments