Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటపై ఆనంద్ మహీంద్ర కామెంట్..

Webdunia
సోమవారం, 30 మే 2022 (11:10 IST)
సర్కారు వారి పాట మూవీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అనుపమ్‌ తరేజా షేర్ చేసుకున్న వీడియోను రీట్వీట్ చేస్తూ.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, జావా మెరూన్‌ల కాంబినేషన్‌ అన్‌బీటబుల్ అని అన్నారు. 
 
ఈ కాంబినేషన్‌ను తాను ఎలా చూడకుండా ఉండగలనన్నారు. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో ఉన్నానని.. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడికి వెళ్లి చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.
 
'సర్కారు వారి పాట' మూవీ హిట్ తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. 'అతడు', 'ఖలేజా' మూవీల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ రానుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments