Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్... ఆంజియోప్లాస్టీ చేశారా?

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (18:48 IST)
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆస్పత్రిలో చేరారు. అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు అమితాబ్‌కి ఆంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. 
 
సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆంజియోప్లాస్టీ జరిగిందని.. ప్రస్తుతం అమితాబ్‌ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాల సమాచారం. ఈ ఏడాదిలో ఇలా బిగ్ బి ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. 
 
కానీ బిగ్ బీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. తాజాగా ఆయన "ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా" అని రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఆరోగ్యానికి సమస్యేమీ లేదని చెప్పేందుకే ఈ పోస్టు పెట్టివుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments