ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్... ఆంజియోప్లాస్టీ చేశారా?

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (18:48 IST)
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆస్పత్రిలో చేరారు. అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు అమితాబ్‌కి ఆంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. 
 
సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆంజియోప్లాస్టీ జరిగిందని.. ప్రస్తుతం అమితాబ్‌ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాల సమాచారం. ఈ ఏడాదిలో ఇలా బిగ్ బి ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. 
 
కానీ బిగ్ బీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. తాజాగా ఆయన "ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా" అని రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఆరోగ్యానికి సమస్యేమీ లేదని చెప్పేందుకే ఈ పోస్టు పెట్టివుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ఇమ్రాన్ ఖాన్ మృతి? పాకిస్తాన్‌లో పుకార్లు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments