ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్.. ప్రభాస్‌ మూవీలో 'ది లెజెండ్'

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:11 IST)
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె జంటగా ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుంది. "మహానటి" ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు.
 
అయితే, శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వైజయంతీ మూవీస్, తన ట్విట్టర్ ఖాతాలో బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్, ఇండియా గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్, తమ చిత్రంలో నటించనున్నారని ప్రకటించింది. ఆయన చేరికతో, తమ ప్రయాణం మరింత విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోలో "ఒక లెజెండ్ లేకుండా లెజెండ్ మూవీని ఎలా నిర్మించగలం" అంటూ ట్వీట్ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments