Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా... అదో చెత్త ఎయిర్‌లైన్స్ : అమీషా పటేల్

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా సంస్థ ఓ చెత్త సంస్థ అంటూ తనలోని అక్కసును వెళ్లగక్కింది. అంతగా ఆమె విరుచుకుపడడానికి కారణం కూడా లేకపోలేదు

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (20:53 IST)
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా సంస్థ ఓ చెత్త సంస్థ అంటూ తనలోని అక్కసును వెళ్లగక్కింది. అంతగా ఆమె విరుచుకుపడడానికి కారణం కూడా లేకపోలేదు సుమా?
 
'భయ్యాజీ సూపర్ హిట్' అనే సినిమా షూటింగ్ కోసం సహ నటులు సన్నీడియోల్, అర్షద్ వార్సీ‌తో కలిసి బెనారస్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేసింది. అయితే చివరి నిమిషంలో ఆమె ఎకానమీ క్లాస్‌లో పర్యటించాల్సి వచ్చింది. 
 
దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆమె ట్విట్టర్‌లో ఎయిరిండియాపై దుమ్మెత్తిపోసింది. అదో చెత్త సంస్థ అని ఆరోపించింది. ఇటీవలే తన జన్మదినాన్ని బ్యాంకాక్‌లో ఘనంగా జరుపుకున్న అమీషా మాడ్రిడ్‌లో జరిగిన ఇఫా వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments