Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబుపై మనసు పారేసుకున్న 106 యేళ్ళ మహిళ

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (13:15 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుబై 106 యేళ్ళ మహిళ ఒకరు మనసు పారేసుకున్నారు. ఆమె అభిమానానికి ముగ్ధుడైన మహేష్... ఆమెతో కలిసి ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే వృద్ధురాలు ప్రిన్స్ మహేష్ బాబు వీరాభిమానుల్లో ఒకరు. తన హీరోను చూడాలని ఆ భామ పరితపిస్తూ వచ్చేది. ఇందుకోసం ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆమెను కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశాడు.
 
"యేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments