ఐఎండీబీలో "అల.. వైకుంఠపురమలో" రికార్డు

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (15:11 IST)
ప్రతి యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలో వందలాది చిత్రాలు సందడి చేసేవి. కానీ, ఈ యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చెప్పుకోదగిన చిత్రాలేవీ విడుదల కాలేదు. అయితే, ఈ యేడాది సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో చిత్రాలు మాత్రం సూపర్ హిట్ కొట్టాయి. ఇందులో అల వైకుంఠపురములో చిత్రం మాత్రం విడుదలకు ముందు నుంచే సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. 
 
ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన రికార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఐఎండీబీ 2020లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్స్ జాబితా విడుదల చేయగా, ఇండియా నుంచి కేవలం రెండు సినిమాలు మాత్రం అందులో చోటు సంపాదించుకున్నాయి. 
 
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురంలో' టాప్ 20లో నిలవడంతో హర్షం వ్యక్తం చేసిన మూవీ మేకర్స్.. ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రికార్డును తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్‌ మూవీ 'భాగీ 3' కూడా ఈ జాబితాలో నిలిచింది. 'అల వైకుంఠపురములో' సృష్టిస్తున్న రికార్డులతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments