Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో "పుష్ప-2" టిక్కెట్ ధరల పెంపుపై న్యాయ పరీక్ష!!

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:30 IST)
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా కలిసి నటించిన "పుష్ప-2" చిత్రానికి టిక్కెట్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
ఈ నెల 5వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించ ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచుకోవడానిక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంచుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడిగా నటించింది. జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments