Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో "పుష్ప-2" టిక్కెట్ ధరల పెంపుపై న్యాయ పరీక్ష!!

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:30 IST)
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా కలిసి నటించిన "పుష్ప-2" చిత్రానికి టిక్కెట్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
ఈ నెల 5వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించ ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచుకోవడానిక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంచుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడిగా నటించింది. జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments