Webdunia - Bharat's app for daily news and videos

Install App

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. మహిళ కుటుంబానికి రూ.25లక్షలు (video)

సెల్వి
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (22:04 IST)
Allu Arjun
Allu Arjun: డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. టీమ్ పుష్ప తరపున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసారు, మరణించిన కుటుంబానికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
 
"సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో చాలా బాధపడ్డాను. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని, కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.

ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి నేను ప్రతిసారీ సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాను" అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. 25 ఏళ్లుగా మెయిన్ థియేటర్‌లో సినిమా చూడటం మనకు ఆనవాయితీ. ఈ వార్త తెలియగానే షాక్ అయ్యామని అల్లు అర్జున్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments