Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. మహిళ కుటుంబానికి రూ.25లక్షలు (video)

సెల్వి
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (22:04 IST)
Allu Arjun
Allu Arjun: డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. టీమ్ పుష్ప తరపున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసారు, మరణించిన కుటుంబానికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
 
"సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో చాలా బాధపడ్డాను. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని, కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.

ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి నేను ప్రతిసారీ సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాను" అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. 25 ఏళ్లుగా మెయిన్ థియేటర్‌లో సినిమా చూడటం మనకు ఆనవాయితీ. ఈ వార్త తెలియగానే షాక్ అయ్యామని అల్లు అర్జున్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments