వరద బాధితులకు అల్లు అర్జున్‌ చేయూత

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:04 IST)
ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరదల కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదబాధితులకు ఏపీ సర్కారు తగిన సాయం అందిస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు కూడా ఏపీ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
 
ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవిలు తలా రూ.25లక్షల చొప్పున వరద సాయం చేశారు. ఇదే కోవలో ఏపీ ప్రజలకు అండగా నిలిచారు అల్లు అర్జున్.
 
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలుపుతూ.. తన వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్‌కి రూ.25 ల‌క్ష‌ల విరాళం అందిస్తున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments