Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు అల్లు అర్జున్‌ చేయూత

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:04 IST)
ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరదల కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదబాధితులకు ఏపీ సర్కారు తగిన సాయం అందిస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు కూడా ఏపీ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
 
ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవిలు తలా రూ.25లక్షల చొప్పున వరద సాయం చేశారు. ఇదే కోవలో ఏపీ ప్రజలకు అండగా నిలిచారు అల్లు అర్జున్.
 
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలుపుతూ.. తన వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్‌కి రూ.25 ల‌క్ష‌ల విరాళం అందిస్తున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments