Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్ #AA21

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:35 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం గురించి ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రం వుంటుదంని తెలిపారు. ట్విట్టర్లో... ''నా తదుపరి చిత్రం #AA21ను కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.

కొంతకాలం నిశ్శబ్దంగా దీనికోసం ఎదురుచూస్తున్నాను. సుధాకర్ గారు తన ఫస్ట్ వెంచర్ నాతో చేస్తున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. ఇంకా శాండీ, స్వాతి మరియు నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను తెలుపుతోంది"
 
కాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురము చిత్రంలో బ్లాక్ బ్లష్టర్ హిట్ కొట్టాడు. రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది ఆ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె నటించింది. మరి కొరటాల దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments