Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్ #AA21

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:35 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం గురించి ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రం వుంటుదంని తెలిపారు. ట్విట్టర్లో... ''నా తదుపరి చిత్రం #AA21ను కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.

కొంతకాలం నిశ్శబ్దంగా దీనికోసం ఎదురుచూస్తున్నాను. సుధాకర్ గారు తన ఫస్ట్ వెంచర్ నాతో చేస్తున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. ఇంకా శాండీ, స్వాతి మరియు నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను తెలుపుతోంది"
 
కాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురము చిత్రంలో బ్లాక్ బ్లష్టర్ హిట్ కొట్టాడు. రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది ఆ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె నటించింది. మరి కొరటాల దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments