Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా.. పూరీ జగన్నాథ్‌ డైరక్షన్

తెలుగు తెరపై త్వరలో సూపర్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని టాక్ వస్తోంది. ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (16:45 IST)
తెలుగు తెరపై త్వరలో సూపర్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని టాక్ వస్తోంది. ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందట. ఇప్పటికే సాయిధరమ్‌, కల్యాణ్‌ రామ్‌ కలయికలో ఓ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. 
 
మరోవైపు అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో త్వరలో సూపర్ హిట్ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఎన్టీయార్‌, బన్నీకి వినిపించాడని టాక్ వస్తోంది. ఈ కథ ఇద్దరు హీరోలకు బాగా నచ్చడంతో బన్నీ, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments