Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై జగన్ అన్నవాళ్లంతా ఔట్, పవన్ కల్యాణ్‌కి లక్ష మెజారిటీ: నట్టి కుమార్

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (16:07 IST)
ఏపీలో జరుగునున్న ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవిచూడబోతోందని నిర్మాత నట్టి కుమార్ జోస్యం చెప్పారు. జై జగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పక్కన తిరిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని అన్నారు. ఓడిపోయేవారిలో బొత్స సత్యనారాయణం, పేర్ని నాని, కొడాలి నాని, రోజా తదితర సన్నిహిత మంత్రులందరూ పరాజయం పాలవుతున్నారనీ, దీనితో కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే మిగులుతారంటూ జోస్యం చెప్పారు.
 
ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లక్షా పదివేల మెజారీటీతో గెలుస్తున్నారనీ, నారా లోకేష్ 80 వేలు, చంద్రబాబు నాయుడు లక్షకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించబోతున్నారన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం 20 వేల తేడాతో విజయం సాధిస్తారనీ, ఆయన ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష స్థానంలో ఒంటరిగా కూర్చోవల్సి వస్తుందన్నారు. వైసిపిలో ఎవరైనా గెలిచినా అంతా కొత్తవారే వుంటారనీ, ఆ సంఖ్య కూడా 20కి లోపే వుండబోతుందన్నారు. మొతమ్మీద ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవిచూడబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments