Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై జగన్ అన్నవాళ్లంతా ఔట్, పవన్ కల్యాణ్‌కి లక్ష మెజారిటీ: నట్టి కుమార్

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (16:07 IST)
ఏపీలో జరుగునున్న ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవిచూడబోతోందని నిర్మాత నట్టి కుమార్ జోస్యం చెప్పారు. జై జగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పక్కన తిరిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని అన్నారు. ఓడిపోయేవారిలో బొత్స సత్యనారాయణం, పేర్ని నాని, కొడాలి నాని, రోజా తదితర సన్నిహిత మంత్రులందరూ పరాజయం పాలవుతున్నారనీ, దీనితో కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే మిగులుతారంటూ జోస్యం చెప్పారు.
 
ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లక్షా పదివేల మెజారీటీతో గెలుస్తున్నారనీ, నారా లోకేష్ 80 వేలు, చంద్రబాబు నాయుడు లక్షకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించబోతున్నారన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం 20 వేల తేడాతో విజయం సాధిస్తారనీ, ఆయన ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష స్థానంలో ఒంటరిగా కూర్చోవల్సి వస్తుందన్నారు. వైసిపిలో ఎవరైనా గెలిచినా అంతా కొత్తవారే వుంటారనీ, ఆ సంఖ్య కూడా 20కి లోపే వుండబోతుందన్నారు. మొతమ్మీద ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవిచూడబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments