ఎన్‌.టి.ఆర్‌. శతజయంతి ఉత్సవాలకు అగ్రహీరోలంతా హాజరు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (20:40 IST)
prbahs, pawankalyn posters
దివంగత ఎన్‌.టి.ఆర్‌. శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా అభిమానులతో నందమూరి బాలకృష్ణ కుటుంబం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఏడాది పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు కూడా. ఇటీవలే సూర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా వుండగా ఫైనల్‌గా మే 20 అనగా రేపటికి శతజయంతి కాబట్టి హైదరాబాద్‌లో ఈ వేడుకను జరుపుతున్నారు.
 
రేపు సాయంత్రం 5 గంటల నుండి  హైదరాబాద్ కూకట్ పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. 
 
ఎన్‌.టి.ఆర్‌.కు నివాళి అర్పించేందుకు సినిమారంగ చరిత్రను సృష్టించిన ఆయనకు గౌరవవందనం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌, కన్నడ శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌, వెంకటేష్‌, జూ.ఎన్‌.టి.ఆర్‌. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, పురందేశ్వరి, జయప్రద వంటి హేమా హేమీలు రానున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ పోస్టర్లను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. టి.డి. జనార్దన్‌, నందమూరి కుటుంబం కలిసి చేస్తున్న ఈ ఉత్సవానికిభారీగానే ఏర్పాటు జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా రానున్నారు. అందుకు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments