Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితే మగాళ్ళకు మూడినట్టే : అలీ జాఫర్

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (12:05 IST)
మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... ఆడవాళ్లు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పరువు హత్యలు చేయడం అంటూ మొదలుపెడితే మగాళ్లకు మూడినట్టేనని, చాలా మంది చనిపోతారన్నారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అలీ జాఫర్ బాలీవుడ్ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 
 
అలాగే, పాకిస్థాన్‌కు చెందిన వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ పరువు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దారుణమన్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాబోవని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments