Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌ జడ్జిగా ఆ ముగ్గురు.. నాగబాబు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (12:34 IST)
జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ప్రస్తుతం ఉన్నట్టుండి ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పేశారు. జబర్థస్త్‌లో నాగబాబు ప్లేస్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్‌ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షోలో నాగబాబు లేకుండానే రోజాతోనే కంటిన్యూ చేయాలని ముందుగా షో నిర్వాహకులు భావించారు. కానీ ఆయన ప్లేస్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను జడ్జ్‌గా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలను తనదైన యాంకరింగ్‌తో విజయ తీరాలకు చేర్చని సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
 
సాయి కుమార్‌‌తో పాటు ఆలీని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారు జబర్ధస్త్ షో  నిర్వాహకులు. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments