Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కరోనా వైరస్ బారినపడిన అక్షయ్ కుమార్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (09:47 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. గత యేడాది ఏప్రిల్ నెలలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇపుడు మళ్లీ ఆ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పైగా, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కరోనా వైరస్ సోకడంతో ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా దూరమయ్యారు. 
 
కాగా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలోనే యష్ రాజ్ ఫిల్మ్ పీరియడ్ డ్రామా "పృథ్విరాజ్" సినిమాతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు. గత యేడాది ఏప్రిల్ నెలలో అక్షయ్ కుమార్ తొలిసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ ఉదయం తనకు కరోనా వైరస్ సోకిందని, ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నానని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments