Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం... ఎవరు చనిపోయారంటే..

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (20:30 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి నాగ సరోజ చనిపోయారు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ముంబైలో చనిపోయారు. దీంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. 
 
ఎవర్ గ్రీన్ యంగ్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు - అన్నపూర్ణ దంపతులకు నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జునలు. వీరిలో నాగ సత్యవతి చాలా రోజుల క్రితం కన్నుమూశారు. 
 
నాగ సరోజ కూడా ఆది నుంచి చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు. పైగా, అవివాహిత కూడా. దీంతో ఆమె గురించి చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన అక్కినేని శతజయంతి వేడుకల్లో భాగంగా తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments