Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వానలు : 'ఓ వాన దేవా! శాంతించు' అన్నట్లుగా దండంపెడుతున్న నాగార్జున

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథారామ్ బాబా భక్తుడి పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్‌కు సంబంధించి ఫొటో

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:03 IST)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో హథారామ్ బాబా భక్తుడి పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెట్‌కు సంబంధించి ఫొటోలను చిత్రయూనిట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 
 
ఒక ఫొటోలో నాగార్జున ఆకాశం వైపు చూస్తూ దండం పెడుతున్నట్లు ఉంది. ఈ ఫొటోను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి చూస్తే ‘ఓ వానదేవా! శాంతించు’ అంటూ నాగార్జున దండం పెడుతున్నట్లుగా ఉంది. మరో ఫొటో విషయానికి వస్తే.. ఇందులో రాఘవేంద్రరావు, నాగార్జున, బ్రహ్మానందం కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జలదిగ్బంధంలో చిక్కున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయ్యాయి.
 
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments