Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ట‌ర్ మ‌జ్ను ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (17:05 IST)
అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ మూవీ టీజ‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. రిలీజ్ చేయ‌డం లేదు.
 
కార‌ణం ఏంటంటే.. డిసెంబ‌ర్ నెలలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండ‌టంతో డిసెంబ‌ర్‌లో కాకుండా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. రెండు పాటలు.. రెండు ఫైట్లు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వ‌ర‌లోనే మిగిలి ఉన్న రెండు పాట‌లు, రెండు ఫైట్ల‌ను కంప్లీట్ చేయ‌నున్నాం. అతి త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌చేసింది. ఈ మూవీపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments