Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి దుర్ఘ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి ఫిక్స్

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:51 IST)
Aishwarya Lakshmi
కథానాయకుడు సాయి దుర్ఘ తేజ్ 'విరూపాక్ష,  'బ్రో' చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, అతను రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. తన 18వ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్ సంచలనాత్మక పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ చైతన్య రెడ్డి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అధిక బడ్జెట్‌తో చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో ప్రధాన నటికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది, అందుకే నిర్మాతలు సాయి దుర్ఘ తేజ్ సరసన నటించడానికి ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె పాత్ర వసంత. నేడు ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, ఐశ్వర్య బంజరు భూములలో రిఫ్రెష్ గాలిగా చిత్రీకరించబడింది.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిలిం సిటీ లో  వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments