Webdunia - Bharat's app for daily news and videos

Install App

RGV 'వ్యూహం' చూశాక YCP 'అరాచకం' సినిమా తీస్తా, ఆ పార్టీకి 29 సీట్లే: నట్టి కుమార్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (18:20 IST)
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై రచ్చ జరుగుతోంది. అటు జనసేన ఇటు తెదేపా కార్యకర్తలు ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ఉద్యమ నాయకుడు ఏకంగా వర్మపైన మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అది కేసు నమోదు వరకూ వెళ్లింది. కాగా ఈచిత్రం రేపు విడుదల కావాల్సి వుంది.
 
మరోవైపు ఈ చిత్రం గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా తాను చూస్తానని అన్నారు. ఐతే ఈ చిత్రం చూసిన వెంటనే తను కూడా వైసిపి అరాచకాలపై అరాచకం సినిమా తెరకెక్కిస్తానన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు ఇత్యాది వైసిపి అరాచకాలపై పూర్తి వివరాలతో సినిమా తీస్తానని చెప్పారు.
 
ఏపీ ప్రజలు వైసిపిపై తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 29 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. తెదేపా-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని అన్నారు. త్వరలో తను చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతాననీ, ఆ తర్వాత తను రాజకీయ కార్యాచరణ గురించి చెబుతానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. ఏడుగురు నక్సలైట్ల హతం

మూడో అంతస్తు నుంచి దూకేసిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ - ఇద్దరు ఎమ్మెల్యేలు

ఉగాండాలో 41కి చేరిన మంకీ పాక్స్.. లక్షణాలివే

ఘోరం, పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి, 148 మంది మిస్సింగ్- Live video

సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ - వెయిట్ అండ్ సీ అంటున్న ఉదయనిధి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments