Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొల్లి వ్యాధి బారిన పడిన మమతా మోహన్ దాస్

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (21:31 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధిచే ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నటి మమతా మోహన్ దాస్ బొల్లి వ్యాధి బారిన పడింది. మమతా మోహన్ దాస్ తాను విటిలిగో వ్యాధి బారిన పడినట్టు ప్రకటించారు. ఇదొ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. 
 
అంటే మనల్ని రక్షించాల్సిన రోగ నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం మొదలు పెడితే వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్లో విటిలిగో కూడా ఒకటి. చర్మంపై కనిపిస్తుంది.  
 
వ్యాధి నిరోధక శక్తిలో భాగమైన యాంటీబాడీలు ఈ మెలనోసైట్స్ కణాలపై దాడి చేసి నాశనం చేయడం వల్ల బొల్లి వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం సహజ రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ యమదొంగ , నాగార్జున కింగ్ వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మమతా మోహన్ దాస్ కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments