Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొల్లి వ్యాధి బారిన పడిన మమతా మోహన్ దాస్

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (21:31 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధిచే ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నటి మమతా మోహన్ దాస్ బొల్లి వ్యాధి బారిన పడింది. మమతా మోహన్ దాస్ తాను విటిలిగో వ్యాధి బారిన పడినట్టు ప్రకటించారు. ఇదొ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. 
 
అంటే మనల్ని రక్షించాల్సిన రోగ నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం మొదలు పెడితే వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్లో విటిలిగో కూడా ఒకటి. చర్మంపై కనిపిస్తుంది.  
 
వ్యాధి నిరోధక శక్తిలో భాగమైన యాంటీబాడీలు ఈ మెలనోసైట్స్ కణాలపై దాడి చేసి నాశనం చేయడం వల్ల బొల్లి వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం సహజ రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ యమదొంగ , నాగార్జున కింగ్ వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మమతా మోహన్ దాస్ కనిపించింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments