Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించండి (video)

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:57 IST)
పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక ఫైర్ అయ్యారు. తక్షణం పోసానిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని, ప్రభుత్వం స్పందించి అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు నిహారిక.
 
సినిమా ఫంక్షన్లో తన బాబాయ్ ఎవరి ఆడవాళ్ళను ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు చేయలేదని, కేవలం జగన్ మెప్పుకోసమే... పోసాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు నిహారిక.
 
గత నాలుగు రోజుల నుంచి జగన్-పవన్‌ల మధ్య వార్ నడుస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలు మధ్య తిట్ల పురాణం తారాస్థాయికి చేరింది. 
 
పవన్‌కు అండగా నాగబాబు నిలబడి కుక్కలు మొరిగాయ్ అనుకో అని చెప్పడం.. నాగబాబు కుమార్తె నిహారిక కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. నిహారిక తాజాగా స్పందించడం సినీ పరిశ్రమలో ఒక పెద్ద చర్చే జరుగుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments