Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా 'సమ్మోహన'పరిచిన హీరోయిన్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (09:57 IST)
అదితి రావు హైదరీ. "సమ్మోహనం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అదితి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "అంత‌రిక్షం" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అలాగే, ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్న ప్రొడక్షన్ నంబరు 26లో కూడా అదితి రావు హైదరీ ఎంపికైంది. 
 
ఇదిలావుంటే... టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూప్ తయారు చేసిన జాబితాలో అదితి మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మ‌డికి ద‌క్క‌గా రెండో స్థానంలో ఎఫ్‌బీబీ క‌ల‌ర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018 శ్రియా రావు నిలిచింది. 
 
స‌మంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2017 లో తొలి స్థానం ద‌క్కించుకున్న పూజా హెగ్డేకి ఈ సారి నాలుగో స్థానం ద‌క్కింది. ఐదు ర‌ష్మిక‌, ఎనిమిదో స్థానంలో కైరా అద్వానీ, తొమ్మిది ర‌కుల్‌, ప‌దో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments