Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి "ఆదిపురుష్" టిక్కెట్ల పంపిణీ

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (08:32 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. చారిత్రక రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం. 
 
అయితే, రామాయణ పారాయణ జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడన్న నమ్మకంతో 'ఆదిపురుష్' ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఓ సీటును ఖాళీగా ఉంచేందుకు చిత్రం బృదం నిర్ణయం తీసుకుంది.
 
తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా కూడా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. తమ సొంత డబ్బుతో ఈ టిక్కెట్లను కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

26 నుంచి తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అన్న కుమార్తెను వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి...

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments