డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 'అద్భుతం' స్ట్రీమింగ్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:32 IST)
తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం "అద్భుతం". ఈ చిత్రం శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం గురించిన వివరాలతో ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 
 
ముఖ్యంగా, కాస్టింగ్ గురించి, ప్రమోషన్స్ గురించి, మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఎపుడెపుడు చూస్తామా అని ప్రేక్షకుల ఎదురు చూస్తున్నారు. పాటలు హమ్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని, ఇది డిజిటల్ మీడియా ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయబోతుందని ప్రశాంత్ వర్మ అందించిన కొత్త రకం కథ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొనేలా చేసింది. ప్రధానంగా నరుడా డోనరుడా ఫేమ్ మల్లిక్ రామ్ ఆ కథని ఇంకా కొత్తగా తీశాడు. కాగా, 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments