Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 3న వస్తోన్న మేజర్.. ఎఫ్-3 కోసం వాయిదా

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:18 IST)
హీరో అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న తాజా సినిమా మేజర్. ఈ సినిమాను మే 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
మే 27న తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున ప్రేక్ష‌కుల‌ ముందుకు ఈ సినిమా వస్తుందని నిర్మాతలు అన్నారు. అయితే అదే తేదీన వెంకటేశ్‌, వరుణ్ తేజ్ ఎఫ్ 3 మూవీ సైతం విడుదల అవుతోంది. దాంతో మేజర్‌ను ఇప్పుడు ఓ వారం పోస్ట్ పోన్ చేసి జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
 
జూన్ 3న కూడా మేజర్‌కు దేశ వ్యాప్తంగా గట్టి పోటీ ఉండబోతోంది. ఇప్పటికే జూన్ 3న అజయ్ దేవ్ గన్ మైదాన్ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments