Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసిన అడివిశేష్‌

Webdunia
బుధవారం, 5 మే 2021 (19:39 IST)
Adavi sesh
ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోతే సామాజిక స్పుహ వున్న‌వారు ఏదో ఒక మంచి చేస్తూనే వుంటారు. అలాంటిదే హీరో అడ‌విశేష్ చేసిన ప‌ని..హైదరాబాద్‌లోని కోఠీ ప్రభుత్వ హాస్పిటల్‌లో దాదాపు 300 కొవిడ్ పేషెంట్స్ చికిత్స పొందుతుండ‌గా అక్కడ  పేషంట్స్‌తో పాటు సిబ్బందికి తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే 865 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు అడివిశేష్‌. 
 
అలానే ఆ హాస్పిటల్ అవసరాలకు సరిపడ త్రాగునీటిని సరఫరా చేసేందుకు త‌న సొంత ఖ‌ర్చుతో కోఠీ ప్రభుత్వ హాస్ప‌ట‌ల్‌లో వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ గంట‌కు వెయ్యిలీట‌ర్ల నీటిని హాస్పిటల్ అవసరాల కోసం అందిస్తుంది. 
 
సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఒక స‌మ‌స్య‌కు తాత్కాలిక ప‌రిష్కారాన్ని చూప‌డం మనం చూస్తుంటాం కానీ..అడివిశేష్ ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం గొప్ప విష‌యం. సమయానికి కరోనా బాధితులను ఆదు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments