Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమాంతం పెంచేసిన కన్నడ భామ

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:01 IST)
కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ క్షణాన టాలీవుడ్‌లో అడుగుపెట్టిందో గానీ.. వరుస హిట్లతో తారాపథంలోకి దూసుకెళుతోంది. ఈ అమ్మడు నటించిన ప్రతి చిత్రమూ సూపర్ హిట్ అవుతోంది. దీంతో ఈ అమ్మడి భలే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన రష్మిక... తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసింది. 
 
గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రష్మిక... ఈ చిత్రం కోసం ఆమె 60 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత మరో కన్నడ చిత్రానికి రూ.64 లక్షలు తీసుకుంది. ఇపుడు మహేష్ బాబు సరసన సరిలేకు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె తన పారితోషికాన్ని ఏకంగా రూ.కోటికి పెంచేశారు.
 
కాగా, విజయ్ దేవరకొండ నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన విడుదలకానుంది. ఇవికాకుండా, ఓ తమిళ చిత్రంతో పాటు.. కన్నడ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments