Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు ప్రభాస్‌తో గొడవేంటి? కంగనా పదే పదే ఎందుకు దెప్పిపొడుస్తోంది?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (16:52 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ జరిగిందని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం గురించి కంగనా రనౌత్ నోరు విప్పింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్‌తో ఏక్ నిరంజన్ సమయంలో కంగనా గొడవపడిందని ఆమే స్వయంగా చెప్పింది. 
 
ఈ వివాదం, గొడవ సంగతేంటో తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా కంగనా ప్రభాస్‌ను దెప్పిపొడుస్తూనే వుంది. తాజాగా మరోసారి కంగనా ప్రభాస్ గురించి మాట్లాడింది. ఏక్ నిరంజన్ సమయంలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. 
 
ఆపై తామిద్దరం మాట్లాడుకోవడమే మానేశామని చెప్పింది. కానీ 'బాహుబలి'లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని కంగనా సన్నిహితులతో చెప్పిందట. ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్‌‌తో కంగనాకు అసలు గొడవేంటో మాత్రం ఆమె నోరు విప్పట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments