Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు ప్రభాస్‌తో గొడవేంటి? కంగనా పదే పదే ఎందుకు దెప్పిపొడుస్తోంది?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (16:52 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ జరిగిందని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం గురించి కంగనా రనౌత్ నోరు విప్పింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్‌తో ఏక్ నిరంజన్ సమయంలో కంగనా గొడవపడిందని ఆమే స్వయంగా చెప్పింది. 
 
ఈ వివాదం, గొడవ సంగతేంటో తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా కంగనా ప్రభాస్‌ను దెప్పిపొడుస్తూనే వుంది. తాజాగా మరోసారి కంగనా ప్రభాస్ గురించి మాట్లాడింది. ఏక్ నిరంజన్ సమయంలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. 
 
ఆపై తామిద్దరం మాట్లాడుకోవడమే మానేశామని చెప్పింది. కానీ 'బాహుబలి'లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని కంగనా సన్నిహితులతో చెప్పిందట. ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్‌‌తో కంగనాకు అసలు గొడవేంటో మాత్రం ఆమె నోరు విప్పట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CBN Is Our Brand: చంద్రబాబు ఓ బ్రాండ్.. నారా లోకేష్ దావోస్ పర్యటన

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...

Pawan Kalyan : కాపు సామాజిక వర్గానికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments