Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపైన కళ్యాణిని నలిపేశారు.. ఎవరు.. ఎందుకు.?(Video)

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (21:29 IST)
తిరుమలలో విఐపిలు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. విఐపిలు ఫ్రీగా దొరికేది ఇదే ప్రాంతంలోనే కాబట్టి భక్తులు వారితో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ దర్శనా సమయంలో ముగ్గురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో ఇద్దరు కమెడియన్లు కాగా, మరొకరు హీరోయిన్.
 
కోట శ్రీనివాసులతో పాటు వెన్నెల కిషోర్, హీరోయిన్ కళ్యాణిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు అభిమానులు. ముఖ్యంగా నటి కళ్యాణితో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 
 
20 మందికి పైగా అభిమానులు కళ్యాణి చుట్టూ గుమిగూడి సెల్ఫి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే మొదట్లో సెల్ఫీలు సహకరించిన కళ్యాణి ఆ తరువాత అభిమానులు తన మీదకు వస్తూ ఇబ్బంది పెట్టడంతో జరుగు జరుగు అంటూ దూరంగా వెళ్ళిపోయారు. అభిమానుల అతి అభిమానం కారణంగా ఆమె కాస్త ఇబ్బందిపడ్డారు. వీడియో చూడండి 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments