Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్య ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (22:38 IST)
తమిళ హీరో సూర్య కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించిన సూర్య కెరీర్ లో మరచిపోలేని విభిన్న కథా చిత్రం అంటే 24 మూవీ అని చెప్పచ్చు. ఈ సినిమాకి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.
 
టైమ్ మిషన్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. విభిన్న గెటప్‌లో కనిపించిన సూర్య పాత్రకు మంచి స్పందన లభించింది.
 
 అయితే... ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. మరోసారి టైమ్ మిషన్ నేపధ్యంతో సినిమా చేయనున్నాడు అని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
తాజాసమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. అయితే.. దర్శకుడు విక్రమ్ కుమారేనా..? లేక వేరే డైరెక్టరా..? అనేది తెలియలేదు కానీ 24 మూవీకి సీక్వెల్ తీయడం మాత్రం కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సీక్వెల్ సూర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో? 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments