Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రేసుగుర్రం' విలన్‌ను ముంచేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (16:46 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". సూపర్ డూపర్ హిట్ అయిన్ ఈ చిత్రంలో విలన్‌గా రవికిషన్ నటించాడు. ప్రస్తుతం ఈ విలన్‌ను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటిన్నర రూపాయల మేరకు మోసం చేశాడు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా బయటపెట్టాడు. 
 
ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు నిమిత్తం కమల ల్యాండ్ మార్క్ గ్రూపు అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అడ్వాన్స్ రూపేణా రూ.1.50 కోట్లను చెల్లించాడు. ఆ తర్వాత ఆ సంస్థ ఆయనకు ఫ్లాట్ కేటాయింపు లేఖ కూడా ఇచ్చింది. 
 
కానీ, ఫ్లాటు మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. దీంతో ఆయన ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఆ సంస్థ నకిలీదని తెలుసుకున్న రవికిషన్ లబోదిబోమంటూ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments