Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రేసుగుర్రం' విలన్‌ను ముంచేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (16:46 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". సూపర్ డూపర్ హిట్ అయిన్ ఈ చిత్రంలో విలన్‌గా రవికిషన్ నటించాడు. ప్రస్తుతం ఈ విలన్‌ను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటిన్నర రూపాయల మేరకు మోసం చేశాడు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా బయటపెట్టాడు. 
 
ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు నిమిత్తం కమల ల్యాండ్ మార్క్ గ్రూపు అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అడ్వాన్స్ రూపేణా రూ.1.50 కోట్లను చెల్లించాడు. ఆ తర్వాత ఆ సంస్థ ఆయనకు ఫ్లాట్ కేటాయింపు లేఖ కూడా ఇచ్చింది. 
 
కానీ, ఫ్లాటు మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. దీంతో ఆయన ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఆ సంస్థ నకిలీదని తెలుసుకున్న రవికిషన్ లబోదిబోమంటూ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments