Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల్లో దూకేందుకు సిద్ధమంటున్న నటుడు పృథ్వి

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' ఇక్కడ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృథ్వి. ఈయన ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇపుడు జగన్ కోసం నిప్పుల్లో

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (10:25 IST)
'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' ఇక్కడ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృథ్వి. ఈయన ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇపుడు జగన్ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతానంటూ ప్రకటించారు.
 
ఆయన తాజా ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు. తాను 2014 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పార్టీ గెలుపుకోసం అధ్యక్షుడు ఏ పని చెబితే అది చెయ్యడానికి సిద్ధమన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంనుంచి అయినా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 'ప్రస్తుతం పోటీ చేసే స్థానాలు ఖాళీగా లేవని ఒకవేళ తనను పోటీకి దిగాలని అధినేత సూచిస్తే తప్పకుండా బరిలో ఉంటానని అన్నారు. అంతేకాదు అయన కోసం, పార్టీ  గెలుపుకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాను' అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments