Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశానికి స్విమ్మింగ్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించిన మాధవన్ కుమారుడు

నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:48 IST)
నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్చాడు. 
 
ఈ సందర్భంగా నటుడు మాధవన్... వేదాంత్ ఈ విభాగంలో మన దేశానికి తొలి పతకాన్ని సాధించడం నాకు, నా భార్య సరితకు ఎంతో గర్వకారణంగా వుంది. మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. వేదాంత్ మరిన్ని విజయాలు సాధించాలని నెటిజన్లు పోస్టింగులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments