గ్యాంబ్లింగ్ కేసులో 'ప్రేమ పావురాలు' హీరోయిన్ భర్త అరెస్టు

Webdunia
బుధవారం, 3 జులై 2019 (17:33 IST)
'ప్రేమ పావురాలు' పేరుతో తెలుగులోకి డబ్బింగ్ అయిన బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా'. ఈ చిత్రంలో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తే హీరోయిన్‌గా భాగ్యశ్రీ నటించింది. 1989లో వచ్చిన ఈ చిత్రం యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన భాగ్యశ్రీ యావత్ భారతాన్ని ఆకర్షించింది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ - అసద్ భోపాలీలు సంగీతం సమకూర్చారు.
 
ఇదిలావుంటే భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసాని తాజాగా అరెస్టు అయ్యారు. గ్యాంబ్లింగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అంబోలి పోలీసు అధికారుల సమాచారం మేరకు... హిమాలయను అతని నివాసంలో నిన్న అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యాపారవేత్త అయిన హిమాలయ సినీ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments