Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు వరద బాధితులకు భారీ విరాళాలు ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (11:45 IST)
గత కొన్ని రోజులుగా హైదరాబాదు నగరంలో కురుస్తున్న వర్షాల తీవ్రత వలన నగరం జలమయంగా మారిది. దీంతో ప్రజలు వరద ప్రవాహంలో చిక్కుకొని ముప్పతిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.
 
భారీ సంఖ్యలో ప్రజలు వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోగా వేలమంది నిరాశ్రయులయ్యయారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హైదరాబాదు వరద బాధితుల కోసం రూ.1.50 కోట్లు విరాళం ప్రకటించారు. అంతేకాకుండా బసవ తారకరామ సేవా సమితి నేతృత్వంలో పాత బస్తీ వాసులకు ఆహారం అందించారు.
 
సుమారు 1000 కుటుంబాలకు బిర్యానీ పంపించారు. కాగా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరద ఉధృతి తగ్గలేదు. నిన్న కురిసిన కుంభవృష్టితో నగరం మరోమారు జలమయం అయ్యింది. దీంతో అత్యధిక ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకిలో టాటా గ్రూపు రూ.49 వేల కోట్ల పెట్టుబడులు

ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్న జగన్ అండ్ కో : టీడీపీ నేతల కౌంటర్

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments