Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" ప్రిరిలీజ్ వేదికను మార్చారు...

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:48 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇది చిరంజీవి 152వ చిత్రం. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటించారు. 
 
దేవాలయ భూములు కుంభకోణం నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం. ఇందులో చెర్రీ సిద్ధ అనే పాత్రను పోషించారు. చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రిరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడ వేదికగా మార్చాలని భావించారు. కానీ, చిత్రం యూనిట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది. 
 
నిజానికి విజయవాడలో జరిగే వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వేడుక హైదరాబాద్‌కు మారింది కాబట్టి ముఖ్య అతిథి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ వేడుకను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments