ఆచార్య సినిమా పరీక్షలో ఫెయిల్ అయ్యా - అందుకే దేవర బాగా రాశా :కొరటాల శివ

డీవీ
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (16:42 IST)
Chiru- siva
ఎన్.టి.ఆర్. దేవర  సినిమాను తీసేటప్పుడు గతంలో ఫెయిల్యూర్ ఇచ్చిన చిరంజీవితో తీసిన ఆచార్య సినిమాను బేరీజు వేసుకున్నారు. ముందు పరీక్ష సరిగ్గా రాయలేకపోతే తర్వాత పరీక్ష బాగా రాయాలనుకుంటాం. నేను దేవర విషయంలో అదే చేశాను. కారణాలు ఏమిటనేవి ఇప్పుడు అవసరంలేదని దర్శకుడు కొరటాల శివ నొక్కిచెప్పారు.
 
కాగా, ఆచార్య సినిమా విడుదలకాగానే మొదటగా మెసేజ్ పెట్టింది చిరంజీవిగారే. నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలి అని ఆయన చెప్పారు. దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఆయనకూ మంచి బాండింగ్ వుందని అన్నారు.
 
జాన్వీకపూర్ గురించి చెబుతూ, ఆమెను సినిమాలో తీసుకోవడమేది యాద్రుశ్చికమే. ముందుగా ప్లాన్ వేసుకుని చేయలేదు. కానీ ఆమె ఎన్.టి.ఆర్. తో నటించాలనే కోరికను ముందుగానే సోషల్ మీడియాలో చెప్పింది. తను డైలాగ్స్ ముందుగానే పంపమని చెప్పేది. ఆమె సెట్లో వచ్చాక ఆమె డిక్షన్, నటన చూసి ఎన్.టి.ఆర్. ఆశ్చర్యపోయేవాడు. 
 
కాగా, దేవర సినిమా ఒకపార్ట్ అనుకున్నాం. కానీ కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేయాల్సివచ్చింది. అంతేకానీ మూడు, నాలుగు భాగాలు అనేవి వుండవు అని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments