Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చిన్నల్లుడుకి సైబర్ వేధింపులు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (15:52 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌ని కొంతమంది పోకిరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్నారు. తనను పదిమంది పోకిరీలు వేధిస్తున్నారనీ, తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
 
కళ్యాణ్ దేవ్ ఫిర్యాదుపై విచారణ పోలీసులు విచారణ చేపట్టారు. హీరో కల్యాణ్‌ను వేధిస్తున్న పదిమంది ఎవరో గుర్తించామనీ, ఆ పది మంది అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్టాగ్రాంకు లేఖ రాశామన్నారు. అక్కడి నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ రఘు వీర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments