Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చిన్నల్లుడుకి సైబర్ వేధింపులు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (15:52 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌ని కొంతమంది పోకిరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్నారు. తనను పదిమంది పోకిరీలు వేధిస్తున్నారనీ, తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
 
కళ్యాణ్ దేవ్ ఫిర్యాదుపై విచారణ పోలీసులు విచారణ చేపట్టారు. హీరో కల్యాణ్‌ను వేధిస్తున్న పదిమంది ఎవరో గుర్తించామనీ, ఆ పది మంది అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్టాగ్రాంకు లేఖ రాశామన్నారు. అక్కడి నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ రఘు వీర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments