Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానాకు అనారోగ్యం.. ఆసుపత్రి బెడ్ పైన పోకిరీ భామ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (17:22 IST)
పోకిరి భామ ఇలియానా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇలియానా తల్లి చెప్పింది. తనకు సకాలంలో మంచి వైద్యం అందించారని పేర్కొంది. అలాగే హెల్త్ అప్డేట్ ను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. ఒక రోజులో చాలా మార్పు వచ్చింది. 
 
డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది తనకు మెసేజ్ లు పంపుతున్నారని.. వారికి కృతజ్ఞతలు అని చెప్పింది. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారని రాసింది. 
 
ఇకపోతే, తన కూతురి అనారోగ్యంపై ఇలియానా తల్లి స్పందించింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. దీంతో ఆమె డీహైడ్రేషన్ కు గురైందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా వుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments