Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానాకు అనారోగ్యం.. ఆసుపత్రి బెడ్ పైన పోకిరీ భామ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (17:22 IST)
పోకిరి భామ ఇలియానా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇలియానా తల్లి చెప్పింది. తనకు సకాలంలో మంచి వైద్యం అందించారని పేర్కొంది. అలాగే హెల్త్ అప్డేట్ ను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. ఒక రోజులో చాలా మార్పు వచ్చింది. 
 
డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది తనకు మెసేజ్ లు పంపుతున్నారని.. వారికి కృతజ్ఞతలు అని చెప్పింది. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారని రాసింది. 
 
ఇకపోతే, తన కూతురి అనారోగ్యంపై ఇలియానా తల్లి స్పందించింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. దీంతో ఆమె డీహైడ్రేషన్ కు గురైందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా వుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments