Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానాకు అనారోగ్యం.. ఆసుపత్రి బెడ్ పైన పోకిరీ భామ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (17:22 IST)
పోకిరి భామ ఇలియానా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇలియానా తల్లి చెప్పింది. తనకు సకాలంలో మంచి వైద్యం అందించారని పేర్కొంది. అలాగే హెల్త్ అప్డేట్ ను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. ఒక రోజులో చాలా మార్పు వచ్చింది. 
 
డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది తనకు మెసేజ్ లు పంపుతున్నారని.. వారికి కృతజ్ఞతలు అని చెప్పింది. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారని రాసింది. 
 
ఇకపోతే, తన కూతురి అనారోగ్యంపై ఇలియానా తల్లి స్పందించింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. దీంతో ఆమె డీహైడ్రేషన్ కు గురైందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా వుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments