నాగార్జునకు ఏమైంది? తారక్‌తో గొడవలా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (23:53 IST)
అక్కినేని నాగార్జున - నందమూరి తారక్ (జూనీయర్ ఎన్టీఆర్) వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జునను బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే.. తారక్‌ ది రియల్ మేన్ ఛాలెంజ్‌ను నాగార్జునకు విసిరారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఛాలెంజ్ గురించి నాగార్జున స్పందించలేదు. 
 
పోనీ.. ట్విట్టర్లో యాక్టీవ్‌గా లేరా అంటే... ఇటీవల శివమణి సినిమాలోని డైలాగ్స్‌ను కరోనా వైరస్‌కి లింకుపెడుతూ ఎవరో పంపించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 
 
అంతేకాకుండా.. ఈ టైమ్‌లో శివమణి సినిమా చేస్తే.. పూరి జగన్నాథ్ డైలాగ్స్‌ను ఇలా రాస్తాడు అంటూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం. దీనికి పూరి కూడా స్పందిస్తూ.. సార్ మిస్ యు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. 
 
మరి.. తారక్ ఛాలెంజ్‌ని నాగార్జున ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు..? ఎందుకు స్పందించలేదు..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగార్జునకు ఏమైంది..? తారక్‌తో గొడవలా..? లేక వేరే ఏదైనా ప్రాబ్లమా..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి.. నాగార్జున ఈ ఛాలెంజ్ గురించి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

National Herald Case: డిసెంబర్ 16కి వాయిదా పడిన నేషనల్ హెరాల్డ్ కేసు

నెల్లూరులో హత్య.. పోలీసులకు నిందితులకు ఫైట్.. కాల్పులు.. ఇద్దరికి గాయాలు

Cyclone Ditwah: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోన్న దిత్వా తుఫాను

Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. జనసేన ఎంపీలకు పవన్ క్లాస్

Cyclone Ditwah: దిత్వా తుఫాను ఎఫెక్ట్.. 54 విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments