Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు పాదపూజ చేసిన ప్రణీత- నెట్టింట వైరల్ అవుతోన్న పిక్చర్ (video)

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (18:28 IST)
Pranitha
ప్రముఖ నటి ప్రణీత సుభాష్ సంప్రదాయబద్ధంగా మారిపోయింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించి.. ఓ పాటలో బాపు గారి బొమ్మో అనిపించుకున్న ప్రణీత.. పెళ్లయ్యాక పూర్తిగా సాంప్రదాయ బద్ధమైన పద్ధతులు పాటిస్తోంది. తాజాగా పసుపు రంగు దుస్తులతో మెరిసిపోయిన ప్రణీత.. తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
ఆ ఫోటోలో, ప్రణీత భీమన అమావాస్య అనే ఆచారాన్ని ప్రదర్శిస్తున్నట్లు చూడవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్తకు ఆచారం ప్రకారం పాద పూజ చేస్తారు. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం ప్రార్థిస్తారు. అలాగే సుఖసంతోషాలతో కూడా  జీవితం కోసం ప్రార్థించడానికి ప్రత్యేక పూజలు చేయడం ఆచారం. ఈ పూజను ప్రణీత చేసింది. దీనికి సంబంధించిన పిక్చర్ వైరల్ అయ్యింది. 
 
వైరల్ పిక్చర్‌లో, ప్రణిత పసుపు సల్వార్ సూట్ ధరించి, తన భర్త నితిన్ రాజు పాదాల దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆమె అతని పాదాలను పూలతో అలంకరించడం, వాటిని సున్నితంగా తాకడం కనిపిస్తుంది. తన స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి సంప్రదాయాన్ని నిలబెట్టిన ప్రణీతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...

రూ. 300 కోసం పాట్నా రైల్వే స్టేషనులో విటుడికై మహిళ ఎదురుచూపు, తర్వాత ఏం జరిగింది? (video)

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments