Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ చిత్రంలో విజయశాంతి... ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత సై

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:56 IST)
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమా మే 9వ తేదీన విడుదల కాబోతోంది. దీని తర్వాత మహేష్‌బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాలో అలనాటి నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  
 
ఈ సినిమా కోసం ఇప్పటికే యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే మహేష్ సినిమా కావడంతో ఇందులో నటించేందుకు రాములమ్మ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా, ఇందులో నటించేందుకు విజయశాంతి భారీగా కోటిన్నర డిమాండ్ చేసిందని వినికిడి. ఎక్కువ మొత్తం అయినప్పటికీ ఆ మొత్తాన్ని ఇచ్చేనందుకు నిర్మాతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. 
 
విజయశాంతి హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. అప్పట్లో శ్రీరాములమ్మ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత కూడా విజయశాంతి అనేక సినిమాలు చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లకు తిరిగి వెండితెరపై కనిపించబోతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments