టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి.. పెళ్లి చూపులు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం సృష్టంచి.. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణంలో విజ‌య్

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:32 IST)
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి.. పెళ్లి చూపులు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం సృష్టంచి.. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో అయిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెలుగు, త‌మిళ్‌లో రూపొందించిన చిత్రం నోటా. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన నోటా అక్టోబ‌రులో రిలీజ్‌కి రెడీ అయ్యింది‌. అయితే... ఈ చిత్రాన్ని ముందుగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేద్దాం అనుకున్నారు.
 
కానీ.. ఈ సినిమా వ‌చ్చిన వారానికి ఎన్టీఆర్ అర‌వింద స‌మేత రిలీజ్ కానుంది. అందుచేత ఎన్టీఆర్ మూవీ వ‌స్తే నోటాని థియేట‌ర్స్ నుంచి తీసేస్తార‌ని అక్టోబ‌ర్ 18న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. 18న వ‌స్తాం అంటే దిల్ రాజు హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమా ఉంది. థియేట‌ర్స్ క‌ష్టం అన్నార‌ట‌. దీంతో నిర్మాత‌కి ఏం చేయాలో తెలియ‌డం లేద‌ట‌. 
 
మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ద‌ర్‌కి ఆరోగ్యం స‌రిగా లేద‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ ఆ టెన్షన్‌లో ఉన్నాడ‌ట‌. 5నే రిలీజ్ చేద్దాం అనుకుంటే... ఆ టైమ్‌కి ప్ర‌మోష‌న్ బాగా చేయాలి కానీ.. విజ‌య్ మ‌దర్ హెల్త్ టెన్ష‌న్‌లో ఉండ‌టంతో ప్ర‌మోష‌న్లో పాల్గొన‌లేని ప‌రిస్థితి అట‌. దీంతో అటు విజయ్, ఇటు జ్ఞాన‌వేల్ రాజా తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments